Wednesday, March 30, 2011

ఫైనల్ లో శ్రీలంకతో తలపడనున్న భారత్ , మాన్ ఆఫ్ ది మ్యాచ్ సచిన్ టెండూల్కర్

భారత్ పాకిస్తాన్ ల మధ్య మొహాలిలో ఉత్కంట భరితంగా సాగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు నిర్ణయం కొంచెం క్లిష్టతరం ఐనప్పటికీ అధ్బుతమైన బాటింగ్ తో  85 రన్స్ చేసిన సచిన్ టెండూల్కర్ ఈ అవార్డు ని సొంతం చేసుకున్నారు . ఇప్పుడు మన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎక్కడ పుట్టి పేరిగాడో? ఎక్కడనుంచి తన కెరియర్ స్టార్ట్ చేసి ప్రపంచం లోనే గొప్ప క్రికెటర్ గా చరిత్ర పుటల్లో కేక్కాడో అదే ముంబై లో శ్రీలంక తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తన 100 వ సెంచరి తో భారత్   కి వరల్డ్ కప్ ని అందిచ గలడని ఆశిద్దాం .


No comments:

Post a Comment